ఆదివాసీల పేరుతో పోస్టర్ల కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డివిజన్ లో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు

ఇల్లందు పట్టణం, టేకులపల్లిలో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

ఆదివాసీల సమస్య పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడాలంటూ పిలుపు

నేడు మావోల బంద్ పిలుపు నేపధ్యంలో ఆదివాసీల పేరుతో పోస్టర్ల కలకలం

Update: 2020-09-28 08:34 GMT

Linked news