తెలంగాణలో భానుడి భగభగలు..

గత వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. ఉదయం 7.30, 8 గంటల సమయం అయిందంటే చాలు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువై పోయింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు.

-పూర్తి కథనం 

Update: 2020-05-24 14:10 GMT

Linked news