వారికి ఇండ్ల స్థలాలు ఎక్క‌డ ఇచ్చారు

మా ఎంపీలు జీఎస్టీ గురించి , ఇతర హామీల గురించి కేంద్రాన్ని నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు.

చంద్రబాబు హయాంలో జరిగిన ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సీబీఐ విచారణ గురించే మేము కోరాం.

వైసీపీ కానీ, ప్రభుత్వం కానీ ఐఏఎస్ లకు జడ్జీలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు ఎక్కడ చెప్పలేదు.

చంద్రబాబే ఇవన్నీ బయటపెట్టారు.

Update: 2020-09-19 08:23 GMT

Linked news