రాష్ట్రాన్నిముక్కలు చేస్తే ద్రోహులుగా మిగిలిపోతారు: కిమిడి కళా వెంకట్రావు

అమరావతి: కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు

అమరావతి రైతుల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవటం ఖాయం

అక్రమంగా ఆస్తులు సంపాదించటం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్ తెలుసుకోవాలి

3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే  రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు

Update: 2020-08-23 15:56 GMT

Linked news