ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠాణేలంక లో పడవ బోల్తా..

తూర్పుగోదావరి:

- ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠాణేలంక లో పడవ బోల్తా..

- సమీపంలో మరో పడవ ఉండటంతో తప్పిన ప్రమాదం..

- బోల్తా పడిన పడవలో ఉన్న వారిని సురక్షితం గా ఒడ్డుకు చేర్చిన మత్సకారులు..

Update: 2020-08-18 11:19 GMT

Linked news