తాడిపత్రి లో విషాదం.

అనంతపురం : తాడిపత్రి లో విషాదం.

మానస దాల్ మిల్ & పోర్ మిల్ లో ప్రమాదవశాత్తు మిషన్ లో పడి శమీన్( 34) అనే వివాహిత మృతి.

భార్య మృతదేహం చూసి గుండె ఆగి చనిపోయిన భర్త జిలాన్ భాష.

తల్లిదండ్రుల మరణం తో అనాథలు గా మారిన పిల్లలు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Update: 2020-08-17 15:24 GMT

Linked news