కేసీఆర్‌పై ఫేస్ బుక్ వేదికగా ఆస‌త్య ప్ర‌చారం చేసిన యువ‌కుడి అరెస్ట్‌

 హైదరాబాద్: పన్యాల రాజు అనే యువకుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ..

ముక్కు ద్వారా కరోనా సోకి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించాడని..గాంధీ హాస్పిటల్ వైద్యులు ధ్రువీకరించారని ఫేస్ బుక్ లో ఫేక్ పోస్ట్ చేసిన పన్యాల రాజు...

మార్ఫింగ్ చేసిన కేసీఆర్ ఫోటో ఉన్న పోస్ట్ ను షేర్ చేసిన రాజు.....

జూన్ 8 వ తేదీన సుమోటో గా కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు...

సౌదీ అరేబియాలో నివసిస్తున్న..జగిత్యాల జిల్లా కు చెందిన రాజు.. 

సౌదీ నుంచి వచ్చిన రాజును ఈ నెల 14 న ముంబై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న అధికారులు...

అధికారుల సమాచారంతో అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు...

జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలింపు.

Update: 2020-08-17 14:46 GMT

Linked news