భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

హైదరాబాద్: ఆన్ లైన్ గేమ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న కేసుపై దృష్టి సారించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్....

చైనా జాతీయుడితో పాటు మరో ముగ్గురిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ...

మూడు రోజుల క్రితం నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు....

ప్రపంచ వ్యాప్తంగా నిషేధిత ఆన్లైన్ గేమ్స్ ద్వారా 1100 కోట్ల మోసానికి పాల్పడినట్లు గుర్తించిన సీసీఎస్ పోలీసులు....

ఇదివరకే ఈడీ తో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సీసీఎస్ పోలీసులు.

Update: 2020-08-17 13:44 GMT

Linked news