వినాయ‌క చ‌వితిపై క‌రోనా ఎఫెక్ట్‌.. ప‌లు నిషేధాజ్ఞలు

తూర్పుగోదావరి: కోవిడ్ విజృంభణ నేపధ్యంలో వీధులు, గ్రామ కూడళ్లు, బహిరంగ ప్రదేశాలలో గణపతి నవరాత్రి పందిళ్లు, భారీ విగ్రహాలు ఏర్పాటుపై నిషేధాజ్ఞలు..

భక్త జన సమీకరణతో సామూహిక పూజలు, వినోద కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

వినాయక చవితి పూజలు, వేడుకలను కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్ల లోనే జరుపు కోవాలని ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్..

Update: 2020-08-16 17:26 GMT

Linked news