రాజాంలో దారుణం..అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మిస్సింగ్..

శ్రీకాకుళం జిల్లా: గత నెల 16న అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

కరోనా లక్షణాలు ఉన్నాయంటూ శ్రీకాకుళం రిమ్స్ కి తరలించిన ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది..

ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో జెమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేసిన రిమ్స్ వైద్యులు..

కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అయ్యిందని కుటుంబ సభ్యులకు తెలిపిన జెమ్స్ సిబ్బంది..

నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన జెమ్స్ వైద్యులు..

నెల రోజులు గడిచినా ఇంటికి రాని బాధితుడు..

తమ వ్యక్తి ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన..

రాజాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

Update: 2020-08-16 15:28 GMT

Linked news