వాజ్ పేయ్ ఆశయ సాధనకు కృషి చేస్తాం: కన్నా లక్ష్మి నారాయణ

గుంటూరు: బిజేపి రాష్ట్ర కార్యాలయం లో మాజీ ప్రధాని వాజ్ పేయ్ రెండో వర్దంతి .

వాజ్ పేయ్ చిత్ర పటానికి నివాళ్ళు అర్పించిన బిజేపి నేతలు కన్నా లక్ష్మి నారాయణ, రావెల, రామకృష్ణ, తాళ్ళ, అమ్మిశెట్టి.

కన్నా లక్ష్మి నారాయణ కామెంట్స్: 

స్వయంకృషి తో పైకి వచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు,

ప్రతిపక్షలు సైతం మెచ్చిన మహానేత,

తన రాజకీయ జీవితం మొత్తం సబ్ కా సాబ్, సబ్ కా వికాస్ స్పూర్తి తో పని చేసారు.

ప్రధాని అయ్యాక ఎవరికి బయపడకుండా పోక్రాన్ ప్రయోగం చేశారు.

చంద్రయాన్ కు రూపకల్పన చేసారు.

దేశం మొత్తం కలిసేలా స్వర్ణ చతుర్బుజీ పేరుతో హైవేల నిర్మాణం చేపట్టారు.

గ్రామలకు లింక్ రోడ్లు వేసి గ్రామాభివృద్దికి కృషి చేశారు.

వాజ్ పేయ్ లాంటి మహానీయడు ని కోల్పోవడం బిజేపికి తీరని లోటు.


Update: 2020-08-16 07:55 GMT

Linked news