క్రమ క్రమంగా పెరుగుతున్న గోదావరి.

 ములుగు జిల్లా: ఏటూరునాగారం మండలం రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద 8.450 మీటర్లకు చేరుకున్న గోదావరి నీటిమట్టం.

క్రమ క్రమంగా పెరుగుతున్న గోదావరి. రాత్రికి మరింత పేరిగే అవకాశం.

ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

ప్రమాద హెచ్చరిక విడుదల.

Update: 2020-08-15 17:31 GMT

Linked news