రాజమండ్రి వద్ద గోదావరిలో పెరిగిన ఇన్ ఫ్లో

తూర్పుగోదావరి:  ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 2లక్షల 10వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల

ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 10.75 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం

డెల్టా ప్రధాన పంటకాల్వలకు విడుదలవుతున్న 12వేల 250 క్యూసెక్కులు సాగునీరు

రేపు ఉదయానికి మరికొంత పెరగనున్న ఇన్ ఫ్లో

పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 22.500 మీటర్ల

Update: 2020-08-11 14:17 GMT

Linked news