పూర్తయిన సచివాలయం కూల్చివేత

చివరగా ఈరోజు ఎల్ బ్లాక్ ను కూల్చివేసిన సిబ్బంది..

మిగిలిన శిథిలాల తొలగింపు ప్రక్రియ....

శిథిలాల నుండి ఇనుము , కంకర, అల్యూమినియం ఇతర సామాగ్రిని వేరు చేస్తున్న సిబ్బంది..

వ్యర్ధాల తొలగింపుకు మరో నెల రోజుల సమయం పడుతుందంటున్నా అధికారులు..

Update: 2020-08-10 15:51 GMT

Linked news