నకిలీ నక్సలైట్లను అరెస్టు

కుమ్రంబీమ్ జిల్లా అసిపాబాద్ మండలం చిర్రకుంటలో ముగ్గురు ‌నకిలీ నక్సలైట్లను అరెస్టు చేసిన పోలీసులు..

వారి వద్ద ‌నకిలీ పిస్టోల్ ఒకటి, రెండు నకిలీ రైపిళ్లను, నాలుగు సెల్ పోన్లు, ఒక బైక్ ను స్వాదీనం చేసుకున్నా పోలీసులు..

డబ్బుల కోసం వ్యాపారులను బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి. ఎస్పీ విష్ణవారియర్ కుమ్రంబీమ్ జిల్లా

Update: 2020-08-10 15:44 GMT

Linked news