ఉపాధి హామీ బిల్లుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ

అమరావతి: 2018-19 ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుకి సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ

కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం

తదుపరి విచారణ రెండువారాలకు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం

Update: 2020-08-10 15:28 GMT

Linked news