వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సవాల్ చేస్తూ హైకోర్టు మరో పిటిషన్

అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సవాల్ చేస్తూ హైకోర్టు మరో పిటిషన్

పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ రామకృష్ణ

బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు

చైర్మన్ ఆదేశాలు పాటించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా రెండోసారి బిల్లులను ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధం

శాసన మండలి సభ్యుడిగా మా హక్కులను ప్రభుత్వం కాలరాసింది

చట్టాలు చేసేటప్పుడు ద్విసభలు ఉన్నటువంటి రాష్ట్రాలో శాసన మండలి అభిప్రాలను కూడా తీసుకోవాలి.

ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా బిల్లులను ఆమోదించుకున్నందున్న వాటిని రద్దు చేయాలని కోరిన పిటిషనర్

Update: 2020-08-10 15:20 GMT

Linked news