అగ్ని ప్రమాదంపై జేసీ నేతృత్వంలోని కమిటీ.

విజయవాడ: స్వర్ణప్యాలస్ అగ్ని ప్రమాదం స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన జేసీ నేతృత్వంలోని కమిటీ.

కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులు ఘటనాస్థలానికి చేరిక.

ప్రమాదం జరిగిన 3 ఫ్లోర్ లను పరిశీలించిన కమిటీ సభ్యులు.

ఘటనపై అదే విధంగా భద్రతా ప్రమాణాలపై లోతైన విచారణ చేస్తున్న కమిటీ సభ్యులు.

48 గంటల్లో కమిటీ నివేదిక సమర్పించాలి అని ప్రభుత్వం అదేశంతో దర్యాప్తుని వేగం పెంచిన కమిటీ సభ్యులు. 

Update: 2020-08-10 14:02 GMT

Linked news