వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ జకియా ఖానం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా సీఎం క్యాంప్ కార్యాలయం లో కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ జకియా ఖానం

హాజరైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Update: 2020-08-10 13:57 GMT

Linked news