యాంబియన్స్ గ్రూపు కంపెనీపై సీబీఐ దాడులు

జాతీయం: యాంబియన్స్ గ్రూపు కంపెనీపై సీబీఐ దాడులు

ఢిల్లీ, గురుగాం, పంచకుల, చండీగఢ్‌లలో ఏకకాలంలో సోదాలు

రూ. 800 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో యాంబియన్స్ గ్రూపుపై ఈడీ కేసులు

గురుగాంలోని యాంబియన్స్ మాల్ నిర్మాణం విషయంలో అక్రమాలపై కేసులు నమోదు

నివాస స్థలాన్ని వాణిజ్య స్థలంగా మార్చడంపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించిన హైకోర్ట్

హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ

యాంబియన్స్ గ్రూపు అధినేతగా ఉన్న రాజ్ సింగ్ గెహ్లోత్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌తో సంబంధాలు కలిగిన రాజ్ సింగ్

అక్రమ మార్గాల్లో రుణాలు సేకరించి, నిధులు దారి మళ్లించినట్టు అభియోగాలు

తప్పుడు కంపెనీలను సృష్టించి లావాదేవీలు నిర్వహించినట్టు ఆరోపణలు

అక్రమాలపై విడివిడిగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ సంస్థలు

Update: 2020-08-10 13:55 GMT

Linked news