సామర్లకోటలో విషాదం

తూర్పుగోదావరి: కరోన పాజిటివ్ తో హోమ్ క్వారంటైన్లో ఉన్న 45 సంవత్సరాల వ్యక్తి ఊపిరాడక మృతి..

మృతుడికి ఉదయం నుంచి ఊపిరి అందడం లేదని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చిన బంధువులు..

పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.. మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చిన అంబులెన్స్.

మెడికల్ ఆఫీసర్ రాకుండా రోగిని తీసుకెళ్ళమని చెప్పిన అంబులెన్స్ సిబ్బంది..

రోగిని బయటకు తీసుకొచ్చేసరికే మృతి..

అంబులెన్స్, వైద్య సిబ్బందితో మృతుని కుటుంబ సభ్యుల వాగ్వివాదం..

Update: 2020-08-10 13:36 GMT

Linked news