నందిఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం

గాంధీ భవన్: నంది ఎల్లయ్య కు కాంగ్రెస్ పార్టీ సంతాపం..

నందిఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు నందిఎల్లయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

రేపు సోమవారం నాడు సిద్దిపేట, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గాలలో సంతాప సభలు నిర్వహించాలని ఉత్తమ్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూమ్ ఆప్ ద్వారా నందిఎల్లయ్య సంతాప సభ నిర్వహించనున్నామని తెలిపారు.

Update: 2020-08-09 06:56 GMT

Linked news