పేకాట శిబిరంపై పోలీసులు దాడి

విజయనగరం జిల్లా: దత్తిరాజేరు మండలం కె కొత్తవలసలో జరుగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి
 

.

38 వేల రుపాయలు నగదుతో పాటు 19 మంది పేకాటరాయుళ్ళను అదుపులోకి తీసుకున్న భూర్జవలస పోలీసులు .

Update: 2020-08-08 16:47 GMT

Linked news