ఏపీలో తెలంగాణ మద్యం స్వాధీనం, నలుగురుని అరెస్ట్

కర్నూలు జిల్లా: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఎస్ఐ శ్రీనివాసులు ఆద్వర్యంలో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం.

938 మద్యం బాటిళ్లు, రెండు బిందెలు నాటుసారా , ట్రాక్టర్, రెండు బైక్ లు స్వాధీనం,

నలుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2020-08-08 15:55 GMT

Linked news