గుంతకల్లులో క‌రోనా క‌ల్లోలం

అనంతపురం : గుంతకల్లు మండలపరిధిలోని ప్రముఖ దేవాలయం కసాపురం శ్రీ నెట్టికంటిఆంజనేయస్వామి దేవస్థానంలో పది మందికి కరోనా పాజిటివ్..

నేటి నుండివారం పాటు ఆలయం మూసివేత,

15వ తేదీన శానిటేషన్ తరువాత ఆలయ తలుపులు తెరుస్తామన్న అధికారులు.

Update: 2020-08-08 14:14 GMT

Linked news