అధికారులపై కలెక్టర్ సిరియస్

నాగర్ కర్నూల్ జిల్లా : గ్రామాల్లో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ షెడ్డు, స్మశాన వాటికల నిర్మాణాల పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్ సిరియస్..

158 గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు, 15 మంది ఎంపీడీఓలకు, యంపీఓలకు షోకాజ్ నోటీస్ జారీచేసిన జిల్లా కలెక్టర్ యల్. శర్మన్.

Update: 2020-08-07 16:06 GMT

Linked news