ప్రగతిభవన్ లో ప్రారంభం అయిన కేబినెట్ సమావేశం.

ఈరోజు కేబినెట్ సమావేశం లో చర్చించే అంశాలు..

* కొత్త సెక్రటేరియట్ డిజైన్ కు ఆమోద ముద్ర.

* నియంత్రిత వ్యవసాయ విధానం అమలు పై సమీక్ష.

*రాష్ట్రంలో కరోనా పరిస్థితులు.

* కరోనా నేపథ్యంలో విద్య రంగం పై చర్చ.

* ఆయుష్ డాక్టర్ ల వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం.

*ఏపీ తో జల వివాదాలు అపెక్స్ కౌన్సిల్ అంశాలు చర్చ కు వచ్చే అవకాశం.

Update: 2020-08-05 09:50 GMT

Linked news