ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

అమరావతి :

- 3 రాజధానుల అంశంపై హైకోర్టు లో విచారణ..

- రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు

- గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్

- రిప్లై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం ‌.

- విచారణ 14కు వాయిదా వేసిన హైకోర్టు..

Update: 2020-08-04 10:50 GMT

Linked news