సున్నం రాజయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

ఖమ్మం: సున్నం రాజయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

- సిపిఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు,

- భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మరణించడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

- వారి మరణం తీరని లోటని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు . వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని తెలిపిన మంత్రి

Update: 2020-08-04 06:08 GMT

Linked news