చింతకుంట గ్రామంలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

అనంతపురం: పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొని 5 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పుట్లూరు ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ పోలీసు జీవులో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Update: 2020-08-02 11:11 GMT

Linked news