షిప్ యార్డ్ ప్రమాద మృతులకు కేజీహెచ్ లో పోస్టుమార్టం

విశాఖ: హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు కేజీహెచ్ లో పోస్టుమార్టం.

కేజీహెచ్ మార్చురీ వద్ద రోధిస్తున్న మృతుల బంధువులు.

కనీసం యాజమాన్యం స్పందించలేదని వాపోతున్న బాధిత కుటుంబాలు.

ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కమిటీలు

Update: 2020-08-02 07:31 GMT

Linked news