జీజీ హెచ్ లో మరోదారుణం.

నెల్లూరు బ్రేకింగ్స్: కరోనా పేషేంట్ పల్లెపు సనత్ కుమార్(42) మృతి.

డాక్టర్ల నిర్లక్ష్యం సనత్ ప్రాణాలు తీసిందంటూ మృతుని కుటుంభ సభ్యుల ఆరోపణలు

ఇప్పటికే డయాలసిస్ పేషేంట్ గా ఉన్న సనత్.

ఉదయం 5 గంటల సమయంలో తమతో మాట్లాడారన్న భార్య.

ఆపై అరగంట కే సీరియస్ గా ఉందంటూ డాక్టర్ల సమాచారం

కుటుంభ సభ్యులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా ఉన్న సనత్ కుమార్.

మృతుడు సనత్ కి భార్య..ఇద్దరు చిన్నపిల్లలు.

రాపూరు అటవీశాఖ రేంజ్ పరిధిలో గార్డుగా పనిచేస్తున్న సనత్.

Update: 2020-08-02 06:08 GMT

Linked news