ఒకటినే ఔట్ సోర్సింగ్ జీతాలు..

ఇక నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల 1నే వేతనాలను అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. గతంలో మాదిరి కాకుండా ఇచ్చిన మాట మేరకు దళారీ ఏజెన్సీలకు స్వస్తి పలికి నేరుగా కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్ పరిధిలోకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకొచ్చి నేరుగా నియామాకాలను సైతం చేపట్టేందుకు ఏపీప్రభుత్వం ముందుకు వచ్చింది.

- పూర్తి వివరాలు 

Update: 2020-07-26 02:46 GMT

Linked news