పీపీఈ కిట్లతో పెళ్లి భోజనం

- కృష్ణ జిల్లా లో జరిగిన పెళ్ళిలో బంధువులు పీపీఈ కిట్లు దరించి విందుకు హాజరయ్యారు.

- ఇది చుసిన బంధువులు బిత్తర పోయారు. పెళ్లి వరకు మాములుగా జరిగితే అందులో వింతేముంది..

- పెళ్ళికి వచ్చిన వారికీ భోజనం వడ్డించే దగ్గరే విచిత్రం చోటుచేసుకుంది.

- బోజనాలు పూర్తయే వరకు కాట్టేరింగ్ బాయ్స్ పీపీఈ కిట్లు దరించి బోజనాలువడ్డించారు.


Update: 2020-07-25 13:44 GMT

Linked news