పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం

రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ తరగతులు, పాఠశాలల పునఃప్రారంభం, విద్యా సంవత్సరంపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది.

- పూర్తి వివరాలు 

Update: 2020-07-23 15:00 GMT

Linked news