జలమండలికి తగ్గనున్న కోట్ల భారం..

ఎన్నో ఏళ్ల నుంచి అధిక విద్యుత్‌ చార్జీల భారంతో జలమండలి సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అధిక విద్యుత్‌ చార్జీలను తగ్గింపు జరిగింది. దీంతో జలమండలికి ఈ భారం నుంచి విముక్తి లభించింది. భారీ మోటర్ల వినియోగం, రిజర్వాయర్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా మూడు ఫేజ్‌లు, గోదావరి ఒక ఫేజ్‌ ద్వారా నగరానికి తాగునీటిని తీసుకువస్తున్నారు.

- పూర్తి వివరాలు 

Update: 2020-07-21 07:32 GMT

Linked news