అమర్ నాథ్ యాత్రపై కరోనా ఎఫెక్ట్

- కరోనా కష్టంలో అమర్నాథ్ యాత్ర.

- ఈ నెల 21 నుండి దర్శనానికి శ్రీకారం.

- ఆగష్టు ౩ వరకు కొనసాగున్న అమర్నాద్ యాత్ర.

- రోజుకు ఎంతమందికి దర్శన భాగ్యం? మొత్తం ఎంత మంది భక్తులకు అనుమతి? కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన అమర్నాథ్ యాత్ర ఈ నెల 21 నుండి ప్రారంభించనున్నారు.

- ఈ యాత్రకు రోజుకు 500 మంది.. మొత్తం 10 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.


Update: 2020-07-18 16:10 GMT

Linked news