బయో టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్

కరోనా వైరస్ కట్టడిలో మానవ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్-19 నివారణకు వ్యాక్సీన్ అభివృద్ధికి, చికిత్సకు ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంతావశ్యం అని గవర్నర్ తెలిపారు. జె.ఎన్.టి.యూ. హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ సదస్సు "ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020 " అన్న అంశంపై ఈరోజు ప్రారంభమైంది.

- పూర్తి వివరాలు 

Update: 2020-07-17 05:04 GMT

Linked news