ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా చేరుకుంటున్న వరదనీరు

విజయవాడ: ప్రకాశం ‌బ్యారేజ్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజ్‌కి చెందిన 15 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి.. 14 వేల క్కుసేకుల నీటిని అధికారులు సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు.

- మున్నేరు, వైరా, కట్లేరు, కీసర నుంచి భారీగా ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు చేరుకుంటోంది.

- ఈ రోజు సాయంత్రానికి 30 వేలకు చేరుకునే అవకాశం ఉంది.

- ఈ నేపథ్యంలో నది పరివాహ ప్రాంత పరిధిలోని ఎమ్మార్వోలను అధికారులు అప్రమత్తం చేశారు

Update: 2020-07-15 13:03 GMT

Linked news