నిర్మలా సీతారామన్‌తో టీటీడీ ఛైర్మన్‌ భేటీ

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆర్ధిక శాఖా కార్యాలయంలోకి వెళ్లిన సుబ్బారెడ్డి నిర్మలా సీతారామన్ తో టీటీడీకి సంబంధించిన విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. విన్నపాలు ఇచ్చినట్టు టీటీడీ వద్ద ఉన్న పాత నోట్లు, భక్తుల కానుకలను డబ్బుల రూపంలో మార్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు సుబ్బారెడ్డి.

Update: 2020-07-13 13:36 GMT

Linked news