అరవింద్ పై విద్రోహ శక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం- సోయం బాపురావు

ఆదిలాబాద్:వరంగల్ జిల్లాలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై విద్రోహ శక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిలదీస్తున్న బిజెపి నాయకుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ భౌతిక దాడులు చేయడం పిరికిపంద చర్య.

దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

....ప్రకటన విడుదల చేసిన సోయం బాపురావు, పార్లమెంట్ సభ్యులు అదిలాబాద్.

Update: 2020-07-12 14:26 GMT

Linked news