శంషాబాద్ వద్ద కంటేనర్‌లో చేలరేగిన మంటలు

రంగారెడ్డి జిల్లా బెంగుళూరు హైవే పై శంషాబాద్ మండలం లో ఓకే కంటైనర్ లో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ కంటైనర్ ను రోడ్ పక్కన పార్క్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఫైర్ సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేసారు. బెంగుళూరు నుంచి మైక్రో ల్యాబ్ కు సంబందించిన ట్యాబు లేట్ లోడ్ తో వెళ్తున్నట్లు గా డ్రైవర్ తెలిపాడు.

Update: 2020-07-12 12:49 GMT

Linked news