నిరసన కార్యక్రమానికి సోషల్ డిస్టెన్స్ ఏర్పాట్లు పూర్తి చేసిన కాంగ్రెస్ నాయకులు

కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి ఇష్టానుసారం విద్యుత్ చార్జీలను వసూలు చేయడాన్ని ఖండిస్తూ, టిపిసిసి పిలుపు మేరకు, సోమవారం ఉదయం10:45ని.కు కోర్టు చౌరస్తాలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీ లతో ప్రభుత్వానికి నిరసన తెలుపడం ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ నాయకులు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని గేటు ముందు మార్కింగ్ ఏర్పాట్లు చేసారు.



Update: 2020-07-06 04:32 GMT

Linked news