తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు..



భక్తులకి టీటీడీ శుభవార్తను అందజేసింది. స్వామి వారి ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం కోసం జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. సోమవారం నుంచి ఈ టికెట్లు అందుబాటులో వస్తాయి. రోజుకు 9000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. అలాగే జూలై ఒకటవ తేది నుంచి రోజుకు 3,000 చొప్పున స‌ర్వ ద‌ర్శనం టోకెన్లను కూడా జారీ చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

Update: 2020-06-28 15:29 GMT

Linked news