అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

-ముందుగా కర్ణాటకకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం.

-జూన్ 17 నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడపనున్నారు.

-కర్ణాటకకు 168 బస్సులు.

-నాలుగు దశలలో బస్సుల సంఖ్య పెంచనున్న ప్రభుత్వం.  


Update: 2020-06-14 14:12 GMT

Linked news