నలుగురు ఐఎ‌ఫ్‌ఎస్‌ అధికారులకు పోస్టింగులు

ఏపీ బయోడైవర్సిటీ బోర్డు మెంబర్‌ సెక్రటరీగా డి.నళినీమోహన్‌, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌/ఎండీగా బినోద్‌ కుమార్‌ సింగ్‌, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఎం.రేవతి, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ రాజమండ్రి రీజనల్‌ మేనేజర్‌గా టి.జ్యోతిలకు పోస్టింగులు ఇచ్చిన ప్రభుత్వం

Update: 2020-06-13 04:29 GMT

Linked news