వైసీపీ, టీడీపీ వర్గీయుల బాహాబాహీ

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీ పాలెం పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఓటర్‌ను తమకు చూయించి ఓటు వేయాలని వైసీపీ వర్గం బెదిరించడంతో టీడీపీ వర్గం అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Full View
Update: 2021-02-09 04:35 GMT

Linked news