తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు

తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ భవన్‌లో పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గే మల్లేశం పాల్గొన్నారు.

Update: 2021-01-26 05:20 GMT

Linked news