ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా గాయకుడు గద్దర్

అల్వాల్ వెంకటాపురం 135 డివిజన్ మహాబోధి స్కూల్లో ప్రజా గాయకుడు గద్దర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, నవ భారతాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. యువకులపై తాను రాసిన పాటలు వినిపించారు.

Update: 2020-12-01 06:28 GMT

Linked news