ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ సజ్జనార్

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ జీహెచ్‌ఎసీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సజ్జనార్‌ ఓటు వేశారు. అదేవిధంగా కుందన్‌బాగ్‌ చిన్మయి స్కూల్‌లో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Update: 2020-12-01 02:24 GMT

Linked news